ఒమన్లో 4.1 తీవ్రతతో భూకంపం
- February 19, 2023
మస్కట్: ఒమన్లోని దుక్మ్లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.55 గంటలకు 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ మేరకు సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీలోని ది సీస్మోలాజికల్ సెంటర్ ప్రకటించింది. పౌరుల నుండి స్వల్ప ప్రకంపనలను అనుభవించిన కాల్లు అందుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరికి గాయాలు లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







