చరణ్ ఖాతాలో మరో అరుదైన గౌరవం.!
- February 24, 2023
అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోగా పాపులర్ అయిన ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వెళ్లారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ షోకి అతిధిగా వెళ్లిన తొలి తెలుగు నటుడు చరణ్ కావడం విశేషం.
అలాగే, తొలి ఇండియన్ నటుడు కూడా రామ్ చరణే కావడం మరో విశేషం. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ పురస్కారాల ప్రధానోత్సవంలో పాల్గొనేందుకు రామ్ చరణ్ న్యూయార్క్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే ఈ టాక్ షోకి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ఈ సందర్భంగా ఆయన ముచ్చటించారు.
అలాగే, హాలీవుడ్ సినిమాలో నటించాలని వుందన్న తన మనసులోని కోరికను సైతం బయటపెట్టారు. హాలీవుడ్ డైరెక్టర్లు ఇండియన్ నటుల పైనా, తెలుగు సినీ నటులపైనా, కూడా ఫోకస్ పెట్టాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?







