రేపటి నుండి కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్న మహేష్–త్రివిక్రమ్
- February 26, 2023
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ లకలయికలో SSMB28 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి కాగా రేపు సోమవారం నుండి కొత్త షెడ్యూల్ మొదలుకాబోతుంది. పూజా హగ్దే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా , సెకండ్ హీరోయిన్ గా ధమాకా బ్యూటీ శ్రీ లీల నటిస్తుంది. రేపు మొదలుకానున్న షెడ్యూల్ లో శ్రీ లీల పాల్గొననుంది. ఇటీవలే మహేశ్ బాబు ఫారెన్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని రావడంతో ఈ చిత్రం తాజా షెడ్యూల్ కు రూపకల్పన చేశారు.
గతంలో మహేష్ – త్రివిక్రమ్ కలయికలో అతడు , ఖలేజా చిత్రాలు వచ్చి ప్రేక్షకులను అలరించగా..ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ రాబోతుండడం తో అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని నాగ వంశీ నిర్మిస్తుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో పాటు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ – సముద్ర ఖని కలయికలో తెరకెక్కుతున్న మూవీ కి స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ ప్రారంభం జరిగింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







