యూఏఈలో ఈ-సేవలు తాత్కాలికంగా నిలిపివేత
- March 10, 2023
యూఏఈ: రేపు అన్ని ఇ-సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.మంత్రిత్వ శాఖ వారి డిజిటల్ సేవలను అభివృద్ధి చేస్తున్నందున సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయని పేర్కొంది. దాదాపు ఎనిమిది గంటల పాటు సేవలు నిలిచి పోనున్నాయి. మంత్రిత్వ శాఖ డిజిటల్ సేవలను అభివృద్ధి చేసే ప్రక్రియలో ఉందని, అందువల్ల MOEC ఇ-సేవలు మార్చి 11, శనివారం సాయంత్రం 4 గంటల నుండి ఆదివారం, మార్చి 12 ఉదయం 12 గంటల వరకు అందుబాటులో ఉండవని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







