యూఏఈలో ఈ-సేవలు తాత్కాలికంగా నిలిపివేత
- March 10, 2023
యూఏఈ: రేపు అన్ని ఇ-సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.మంత్రిత్వ శాఖ వారి డిజిటల్ సేవలను అభివృద్ధి చేస్తున్నందున సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయని పేర్కొంది. దాదాపు ఎనిమిది గంటల పాటు సేవలు నిలిచి పోనున్నాయి. మంత్రిత్వ శాఖ డిజిటల్ సేవలను అభివృద్ధి చేసే ప్రక్రియలో ఉందని, అందువల్ల MOEC ఇ-సేవలు మార్చి 11, శనివారం సాయంత్రం 4 గంటల నుండి ఆదివారం, మార్చి 12 ఉదయం 12 గంటల వరకు అందుబాటులో ఉండవని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!







