నిరంతరం నాటుసారాపై దృష్టిపెట్టాలని : కొల్లు
- May 05, 2016
ఎక్సైజ్ ఉన్నతాధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీ ధరల అమలులో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిరంతరం నాటుసారాపై దృష్టిపెట్టాలని సూచించారు. ప్రతి మద్యం షాపు ముందు ధరల బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. బెల్టుషాపుల విషయంలో రాజీపడొద్దని అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర సూచనలు చేశారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









