నిరంతరం నాటుసారాపై దృష్టిపెట్టాలని : కొల్లు

- May 05, 2016 , by Maagulf
నిరంతరం నాటుసారాపై దృష్టిపెట్టాలని : కొల్లు

ఎక్సైజ్ ఉన్నతాధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీ ధరల అమలులో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిరంతరం నాటుసారాపై దృష్టిపెట్టాలని సూచించారు. ప్రతి మద్యం షాపు ముందు ధరల బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. బెల్టుషాపుల విషయంలో రాజీపడొద్దని అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర సూచనలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com