నకిలీ బంగారు కడ్డీలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
- March 12, 2023
మస్కట్: నకిలీ బంగారు కడ్డీలను విక్రయిస్తున్నారనే ఆరోపణలపై రాయల్ ఒమన్ పోలీసులు (ROP) ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ మేరకు ROP ఆన్లైన్లో ఒక ప్రకటన విడుదల చేసింది. నకిలీ బంగారు కడ్డీలను విక్రయించడం ద్వారా మోసం చేశాడనే ఆరోపణలపై మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక వ్యక్తిని అరెస్టు చేసింది. అతడిపై చట్టపరమైన చర్యలను పూర్తిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోకేసులో నిర్మాణంలో ఉన్న అనేక ఇళ్లలో ఎలక్ట్రిక్ కేబుల్స్ను దొంగిలించారనే ఆరోపణలపై ఆసియా జాతీయతకు చెందిన నలుగురు నివాసితులను ధోఫర్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసిందని, వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









