కువైట్లో మార్చి 17న 'ఫెస్టివల్ ఆఫ్ ఇండియా'
- March 15, 2023
కువైట్: భారత రాయబార కార్యాలయం మార్చి 17వ తేదీ( శుక్రవారం) సాయంత్రం 5:30 నుండి 7:30 గంటల వరకు సాల్మియాలోని అబ్దుల్హుస్సేన్ అబ్దుల్రిదా థియేటర్లో 'ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ కువైట్'ని నిర్వహిస్తోంది. అనిరుధ్ వర్మ కలెక్టివ్ ద్వారా బాలీవుడ్ ఫ్యూజన్, కుత్బీ బ్రదర్స్ ద్వారా ఖవ్వాలి, హసన్ ఖాన్ బృందంచే రాజస్థానీ ఫోక్ వంటి వివిధ భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించనున్నారు. వీరితోపాటు భారతదేశంలోని ప్రసిద్ధ సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు ఉంటాయి. రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే ఈవెంట్కు ప్రవేశం కల్పిస్తారు. ఆసక్తి గల వారు https://t.co/CWY9EqZ0x6 లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కువైట్లోని ఇండియన్ ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!