కువైట్ లో పేపర్ లెస్ ట్రాఫిక్ తాఖీదులు
- March 17, 2023
కువైట్: వచ్చే వారం నుండి ట్రాఫిక్ ఉల్లంఘన టికెట్ను ఉల్లంఘించిన వారికి పేపర్ స్లిప్కు బదులుగా మొబైల్ ఫోన్ కు మెసేజ్ ద్వారా పంపబడుతుంది. ఈ మేరకు అవేర్నెస్ డిపార్ట్మెంట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ మేజర్ అబ్దుల్లా అబు అల్-హసన్ తెలిపారు. వచ్చే వారం నుండే పేపర్ ఆధారిత ఉల్లంఘనల జారీ క్రమంగా నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు. అన్ని ఉల్లంఘనలను మొబైల్ యాప్ లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఎలక్ట్రానిక్గా ఉల్లంఘించిన వారికి పంపిస్తామని ప్రకటించారు. ట్రాఫిక్ పోలీసు తన పనిలో ఉపయోగించే వైర్లెస్ పరికరం ద్వారా జరిమానాను జారీ చేయనున్నారు. ఇది పేపర్లెస్ ఆఫీస్ విభాగం చొరవలో భాగమని అల్-హసన్ తెలిపారు.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









