దుబాయ్ ఇంటర్నేషనల్ హార్స్ ఫెయిర్కు హాజరైన షేక్ మహ్మద్
- March 18, 2023
దుబాయ్: 20వ దుబాయ్ ఇంటర్నేషనల్ అరేబియన్ హార్స్ ఛాంపియన్షిప్కు వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుక్రవారం హాజరయ్యారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో మార్చి 17న ప్రారంభమైన ఈ ఛఆంపియన్ షిప్ 19వ తేదీ వరకు జరుగనుంది. ఇందులో 14 విభాగాల్లో 151 గుర్రాలు పోటీ పడుతున్నాయి. మొత్తం $4 మిలియన్ల ప్రైజ్ మనీ బహుమతి కింద ప్రకటించారు. షేక్ మొహమ్మద్ తోపాటు షేక్ హెస్సా బింట్ హమ్దాన్ అల్ మక్తూమ్, దుబాయ్ ఎకానమీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హెలాల్ అల్ మర్రి ఉన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల