'వన్ బిలియన్ మీల్స్'ని ప్రకటించిన షేక్ మహ్మద్
- March 20, 2023
యూఏఈ: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 'వన్ బిలియన్ మీల్స్'ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 50 దేశాల్లోని బలహీనమైన కమ్యూనిటీలకు ఆహార సహాయాన్ని పొందేందుకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపడతారు. "ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు ఆకలితో బాధపడుతున్నారు. రాబోయే దశాబ్దాల పాటు స్థిరమైన రీతిలో వందల మిలియన్ల భోజనాన్ని అందించడం మా చొరవ లక్ష్యం." అని షేక్ మహ్మద్ తన ట్వీట్లో తెలిపారు. షేక్ మహ్మద్ అరబిక్లో ట్వీట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. “సోదర సోదరీమణులారా.. పవిత్ర మాసం ప్రారంభంలో మా వార్షిక సంప్రదాయం ప్రకారం.. రమదాన్ లో 'వన్ బిలియన్ మీల్స్' ఎండోమెంట్ ప్రాజెక్ట్ను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ” అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!







