మార్చి 21న శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల
- March 20, 2023
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) మంగళవారం(మార్చి21,2023) శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాను విడుదల చేయనుంది. జూన్ నెల ఆన్ లైన్ కోటా శ్రీవాణి దర్శనం టికెట్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జూన్ నెల కోటాను మార్చి23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల టికెట్లను విడుదల చేయనుంది. జూన్ నెల ఆర్జితసేవా టికెట్ల ఆన్లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ మార్చి24న ఉదయం 11 గంటలకు మొదలు కానుంది. జూన్ నెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి24న టీటీడీ విడుదల చేయనుంది.
ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు ఏప్రిల్ నెల ఉచిత, ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మార్చి24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడి ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు