రవీంద్ర భారతిలో ఘనంగా ఉగాది వేడుకలు
- March 22, 2023
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు పంచాంగాన్నిఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందింస్తుందని… అన్ని పనులు ఈ సంవత్సరం పూర్తవుతాయని వివరించారు.తెలంగాణ రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది… అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండుతాయి. జలవృద్ధి అధికంగా ఉంటుందని చెప్పారు.ఈ సంవత్సరం పాడిపంటలు అద్భుతంగా ఉంటాయని… విద్యావకాశాలు మెరుగు పడుతాయని పంచాంగం చెప్పారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







