ఇండియన్ ఎంబసీ పాస్పోర్ట్ కేంద్రం పని వేళల్లో మార్పు
- March 24, 2023కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో BLS ఇంటర్నేషనల్ భారతీయ పాస్పోర్ట్, వీసా సేవా కేంద్రాల కొత్త పని వేళలు అమల్లోకి వచ్చాయి. BLS కేంద్రాలు రమదాన్ సందర్భంగా శనివారం నుండి శుక్రవారం వరకు (అంటే వారంలో ఆరు రోజులు) ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు పని చేస్తాయి. జవహార టవర్ - 3వ అంతస్తు, అలీ-సేలం స్ట్రీట్, కువైట్ నగరం, జ్లీబ్ అల్-షుయూక్ (అబ్బాసియా) ఆలివ్ సూపర్ మార్కెట్ భవనం M అంతస్తు, అల్ అనౌద్ షాపింగ్ కాంప్లెక్స్, M ఫ్లోర్ మక్కా స్ట్రీట్ ఫహాహీల్ BLS కేంద్రాలు కొత్త పని వేళల్లో పనిచేస్తాయి.అయితే, కువైట్లోని భారత రాయబార కార్యాలయం తన సాధారణ పని వేళలలోనే పని చేస్తుందని ఎంబసీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక