అక్రమార్కుల కట్టడికి త్వరలో భద్రతా తనిఖీలు!
- March 27, 2023కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ, మ్యాన్పవర్ అథారిటీ సహకారంతో నివాస చట్టాలను ఉల్లంఘించే వారందరినీ బహిష్కరించడానికి త్వరలో విస్తృతమైన భద్రతా తనిఖీలు చేపట్టనుంది. నివేదికల ప్రకారం దాదాపు 182,000 మంది అక్రమ కార్మికులు, వీరిలో చాలా మంది నకిలీ కంపెనీల క్రింద పనిచేస్తూ.. నివాస ప్రాంతాలలో నివసిస్తున్నారు.మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, అలాగే తాత్కాలిక రక్షణ మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ నేతృత్వంలోని జనాభా మార్పులకు బాధ్యత వహించే కమిటీ, రెసిడెన్సీ మోసం- విక్రయాలను నిరోధించడానికి అదనపు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!