అక్రమార్కుల కట్టడికి త్వరలో భద్రతా తనిఖీలు!
- March 27, 2023కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ, మ్యాన్పవర్ అథారిటీ సహకారంతో నివాస చట్టాలను ఉల్లంఘించే వారందరినీ బహిష్కరించడానికి త్వరలో విస్తృతమైన భద్రతా తనిఖీలు చేపట్టనుంది. నివేదికల ప్రకారం దాదాపు 182,000 మంది అక్రమ కార్మికులు, వీరిలో చాలా మంది నకిలీ కంపెనీల క్రింద పనిచేస్తూ.. నివాస ప్రాంతాలలో నివసిస్తున్నారు.మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, అలాగే తాత్కాలిక రక్షణ మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ నేతృత్వంలోని జనాభా మార్పులకు బాధ్యత వహించే కమిటీ, రెసిడెన్సీ మోసం- విక్రయాలను నిరోధించడానికి అదనపు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం