$100,000 గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- April 05, 2023
మస్కట్: మస్కట్ డ్యూటీ ఫ్రీ రాఫిల్ డ్రా ‘ది బిగ్ క్యాష్ టికెట్’లో భాగంగా భారతీయ ప్రవాస భారతీయుడు జియో టెక్కినియాత్ జాకబ్ అదృష్ట విజేతగా నిలిచి $100,000 గెలుచుకున్నాడు. సోమవారం జరిగిన రాఫిల్ డ్రా లో విజేతను ప్రకటించారు. ఈ మేరకు మస్కట్ డ్యూటీ ఫ్రీ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో విజేతను ప్రకటించి అభినందించారు. గత నెలలో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే ప్రయాణీకుల కోసం మస్కట్ డ్యూటీ ఫ్రీ డ్రాను ప్రారంభించింది. ఆసక్తిగల ప్రయాణికులు పాల్గొని తమ గెలుపు అవకాశాలను పెంచుకోవడానికి..ఎక్కువ సంఖ్యలో రాఫిల్ టిక్కెట్లను కొనుగోలు చేయడానికి www.muscatdutyfree.com ని క్లిక్ చేయడం ద్వారా డ్రాలో ప్రవేశించవచ్చు. ఆన్లైన్లో రెండు రాఫెల్ టిక్కెట్ల కొనుగోలుపై 10 శాతం తగ్గింపు కూడా ఉందని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









