రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపు
- May 08, 2016
విభజన తర్వాత రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని... ఇందులో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం ఈరోజు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... ప్రవాస భారతీయులు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా వారిని ఒప్పించాలని జయరాంను కోరారు. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల గురించి వివరించాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
తాజా వార్తలు
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!









