టూరిస్ట్ బోట్లకు మంటలు.. యూరోపియన్ మృతి
- April 09, 2023
మస్కట్: ముసందమ్ గవర్నరేట్లోని ఖాసబ్లోని విలాయత్లో మూడు పర్యాటక పడవలు మంటల్లో చిక్కుకోవడంతో ఒకరు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందగానే ముసందంలో పౌర రక్షణ, అంబులెన్స్ డిపార్ట్మెంట్ సహకారంతో ముసండం గవర్నరేట్ పోలీస్ కమాండ్, కోస్ట్ గార్డ్ డిపార్ట్మెంట్ సహాయక చర్యలు చేపట్టి పర్యాటకులను రక్షించాయి. ఈ ప్రమాదంలో ఒక యూరోపియన్ వ్యక్తి మరణించగా.. వివిధ దేశాలకు చెందిన 11 మంది గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







