టూరిస్ట్ బోట్లకు మంటలు.. యూరోపియన్ మృతి
- April 09, 2023
మస్కట్: ముసందమ్ గవర్నరేట్లోని ఖాసబ్లోని విలాయత్లో మూడు పర్యాటక పడవలు మంటల్లో చిక్కుకోవడంతో ఒకరు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందగానే ముసందంలో పౌర రక్షణ, అంబులెన్స్ డిపార్ట్మెంట్ సహకారంతో ముసండం గవర్నరేట్ పోలీస్ కమాండ్, కోస్ట్ గార్డ్ డిపార్ట్మెంట్ సహాయక చర్యలు చేపట్టి పర్యాటకులను రక్షించాయి. ఈ ప్రమాదంలో ఒక యూరోపియన్ వ్యక్తి మరణించగా.. వివిధ దేశాలకు చెందిన 11 మంది గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









