టూరిస్ట్ బోట్‌లకు మంటలు.. యూరోపియన్ మృతి

- April 09, 2023 , by Maagulf
టూరిస్ట్ బోట్‌లకు మంటలు.. యూరోపియన్ మృతి

మస్కట్‌: ముసందమ్‌ గవర్నరేట్‌లోని ఖాసబ్‌లోని విలాయత్‌లో మూడు పర్యాటక పడవలు మంటల్లో చిక్కుకోవడంతో ఒకరు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందగానే ముసందంలో పౌర రక్షణ, అంబులెన్స్ డిపార్ట్‌మెంట్ సహకారంతో ముసండం గవర్నరేట్ పోలీస్ కమాండ్, కోస్ట్ గార్డ్ డిపార్ట్‌మెంట్  సహాయక చర్యలు చేపట్టి పర్యాటకులను రక్షించాయి. ఈ ప్రమాదంలో ఒక యూరోపియన్ వ్యక్తి మరణించగా.. వివిధ దేశాలకు చెందిన 11 మంది గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఒక ప్రకటనలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com