అఫ్ఘనిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం 73 మంది మృతి
- May 08, 2016
అఫ్ఘనిస్తాన్ లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాబూల్-కాందహార్ ప్రధాన రహదారి పై రెండు బస్సులు, ఓ ఆయిల్ ట్యాంకర్ లు ఢీకొన్నాయి. సెంట్రల్ ప్రావిన్స్ ఆఫ్ గజనీలోని మోకార్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 73 మందికి పైగా మృతిచెందారు.ఆయిల్ ట్యాంకర్ పేలడంతో రెండు బస్సులకు మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. సహాయక చర్యల్లో పాల్గొనడానికి ఆర్మీ రంగంలోకి దిగింది. క్షతగాత్రులను అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింతపెరిగే అవకాశం ఉందని సమాచారం.
తాజా వార్తలు
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!









