1 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న భారతీయుడు..!
- April 10, 2023
యూఏఈ: మహ్జూజ్ డ్రాలో భారతదేశానికి చెందిన రింజా 1 మిలియన్ దిర్హామ్లు గెలుచుకున్నారు. రమదాన్ బంగారు ప్రమోషన్లో భాగంగా మరో భారత ప్రవాసుడు జోస్ మూడో విజేతగా నిలిచి 300 గ్రాముల బంగారు నాణేలను అందుకున్నారు. ఈ వారం డ్రాలో 995 మంది పాల్గొని ప్రైజ్ మనీ కింద Dh1,443,000 ఇంటికి తీసుకెళ్లారు. ఇరవై ఒక్క మంది విజేతలు రెండవ బహుమతి(Dh200,000)ని పంచుకున్నారు. ఒక్కొక్కరు Dh9,524 గెలుచుకున్నారని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









