1 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న భారతీయుడు..!
- April 10, 2023
యూఏఈ: మహ్జూజ్ డ్రాలో భారతదేశానికి చెందిన రింజా 1 మిలియన్ దిర్హామ్లు గెలుచుకున్నారు. రమదాన్ బంగారు ప్రమోషన్లో భాగంగా మరో భారత ప్రవాసుడు జోస్ మూడో విజేతగా నిలిచి 300 గ్రాముల బంగారు నాణేలను అందుకున్నారు. ఈ వారం డ్రాలో 995 మంది పాల్గొని ప్రైజ్ మనీ కింద Dh1,443,000 ఇంటికి తీసుకెళ్లారు. ఇరవై ఒక్క మంది విజేతలు రెండవ బహుమతి(Dh200,000)ని పంచుకున్నారు. ఒక్కొక్కరు Dh9,524 గెలుచుకున్నారని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!







