1 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్న భారతీయుడు..!

- April 10, 2023 , by Maagulf
1 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్న భారతీయుడు..!

యూఏఈ: మహ్జూజ్ డ్రాలో భారతదేశానికి చెందిన రింజా 1 మిలియన్ దిర్హామ్‌లు గెలుచుకున్నారు. రమదాన్ బంగారు ప్రమోషన్‌లో భాగంగా మరో భారత ప్రవాసుడు జోస్ మూడో విజేతగా నిలిచి 300 గ్రాముల బంగారు నాణేలను అందుకున్నారు. ఈ వారం డ్రాలో 995 మంది పాల్గొని ప్రైజ్ మనీ కింద Dh1,443,000 ఇంటికి తీసుకెళ్లారు. ఇరవై ఒక్క మంది విజేతలు రెండవ బహుమతి(Dh200,000)ని పంచుకున్నారు. ఒక్కొక్కరు Dh9,524 గెలుచుకున్నారని నిర్వాహకులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com