1 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న భారతీయుడు..!
- April 10, 2023
యూఏఈ: మహ్జూజ్ డ్రాలో భారతదేశానికి చెందిన రింజా 1 మిలియన్ దిర్హామ్లు గెలుచుకున్నారు. రమదాన్ బంగారు ప్రమోషన్లో భాగంగా మరో భారత ప్రవాసుడు జోస్ మూడో విజేతగా నిలిచి 300 గ్రాముల బంగారు నాణేలను అందుకున్నారు. ఈ వారం డ్రాలో 995 మంది పాల్గొని ప్రైజ్ మనీ కింద Dh1,443,000 ఇంటికి తీసుకెళ్లారు. ఇరవై ఒక్క మంది విజేతలు రెండవ బహుమతి(Dh200,000)ని పంచుకున్నారు. ఒక్కొక్కరు Dh9,524 గెలుచుకున్నారని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







