కారు ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు.. తాత్కాలికంగా నిలిపివేత
- April 14, 2023
కువైట్: ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యూనిట్ కారు బీమా పాలసీల ధరలను పెంచే నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యూనిట్ కోసం హయ్యర్ కమిటీ చైర్మన్, ముహమ్మద్ అల్-ఒతైబీ, అంతర్గత మంత్రిత్వ శాఖతో సంయుక్త అధ్యయనాన్ని పూర్తి చేసే వరకు బీమా ప్రీమియం మొత్తాన్ని పెంచే నిర్ణయాన్ని వాయిదా వేశారు. అంతకుముందు, ఏప్రిల్ 16 నుండి ప్రైవేట్ వాహనాల వార్షిక బీమా రుసుమును KD 19 నుండి KD 32కి పెంచే నిర్ణయాలను బీమా నియంత్రణ యూనిట్ ఆమోదించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్









