కారు ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు.. తాత్కాలికంగా నిలిపివేత
- April 14, 2023
కువైట్: ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యూనిట్ కారు బీమా పాలసీల ధరలను పెంచే నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యూనిట్ కోసం హయ్యర్ కమిటీ చైర్మన్, ముహమ్మద్ అల్-ఒతైబీ, అంతర్గత మంత్రిత్వ శాఖతో సంయుక్త అధ్యయనాన్ని పూర్తి చేసే వరకు బీమా ప్రీమియం మొత్తాన్ని పెంచే నిర్ణయాన్ని వాయిదా వేశారు. అంతకుముందు, ఏప్రిల్ 16 నుండి ప్రైవేట్ వాహనాల వార్షిక బీమా రుసుమును KD 19 నుండి KD 32కి పెంచే నిర్ణయాలను బీమా నియంత్రణ యూనిట్ ఆమోదించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







