ప్రవాస కార్మికుల సైట్ నుండి నిషేధిత వస్తువులు స్వాధీనం
- April 16, 2023
            మస్కట్: మస్కట్ గవర్నరేట్లో ప్రవాస కార్మికుల సైట్లో దాడులు నిర్వహించి 3,700కు పైగా మద్యం సీసాలు, ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఓమన్ కస్టమ్స్ తెలిపింది. ముత్రాలోని విలాయత్లోని ప్రవాస కార్మికుల సైట్ లో నిషేధిత వస్తువులను నిల్వ చేసి రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు దర్యాప్తు, రిస్క్ అసెస్మెంట్ డైరెక్టరేట్ దాడి చేసిందని, సైట్ నుంచి 3,700 కంటే ఎక్కువ మద్యం బాటిళ్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుందని ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఒమన్ కస్టమ్స్ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 - తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 - ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
 - ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
 







