ప్రవాస కార్మికుల సైట్ నుండి నిషేధిత వస్తువులు స్వాధీనం
- April 16, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో ప్రవాస కార్మికుల సైట్లో దాడులు నిర్వహించి 3,700కు పైగా మద్యం సీసాలు, ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఓమన్ కస్టమ్స్ తెలిపింది. ముత్రాలోని విలాయత్లోని ప్రవాస కార్మికుల సైట్ లో నిషేధిత వస్తువులను నిల్వ చేసి రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు దర్యాప్తు, రిస్క్ అసెస్మెంట్ డైరెక్టరేట్ దాడి చేసిందని, సైట్ నుంచి 3,700 కంటే ఎక్కువ మద్యం బాటిళ్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుందని ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఒమన్ కస్టమ్స్ తెలిపింది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







