ప్రవాస కార్మికుల సైట్ నుండి నిషేధిత వస్తువులు స్వాధీనం
- April 16, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో ప్రవాస కార్మికుల సైట్లో దాడులు నిర్వహించి 3,700కు పైగా మద్యం సీసాలు, ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఓమన్ కస్టమ్స్ తెలిపింది. ముత్రాలోని విలాయత్లోని ప్రవాస కార్మికుల సైట్ లో నిషేధిత వస్తువులను నిల్వ చేసి రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు దర్యాప్తు, రిస్క్ అసెస్మెంట్ డైరెక్టరేట్ దాడి చేసిందని, సైట్ నుంచి 3,700 కంటే ఎక్కువ మద్యం బాటిళ్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుందని ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఒమన్ కస్టమ్స్ తెలిపింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







