ప్రవాస కార్మికుల సైట్ నుండి నిషేధిత వస్తువులు స్వాధీనం
- April 16, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో ప్రవాస కార్మికుల సైట్లో దాడులు నిర్వహించి 3,700కు పైగా మద్యం సీసాలు, ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఓమన్ కస్టమ్స్ తెలిపింది. ముత్రాలోని విలాయత్లోని ప్రవాస కార్మికుల సైట్ లో నిషేధిత వస్తువులను నిల్వ చేసి రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు దర్యాప్తు, రిస్క్ అసెస్మెంట్ డైరెక్టరేట్ దాడి చేసిందని, సైట్ నుంచి 3,700 కంటే ఎక్కువ మద్యం బాటిళ్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుందని ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఒమన్ కస్టమ్స్ తెలిపింది.
తాజా వార్తలు
- కేరళం సీఎం పదవి ఎవరికీ దక్కుతుందో?
- ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ వాయిదా..!!
- సాహెల్ యాప్ ద్వారా విమాన ప్రయాణ ఫిర్యాదులు నమోదు..!!
- ఒమన్కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసే నియామకం..!!
- మలిహా రోడ్డు నుండి 3-లేన్ల బ్రిడ్జిని నిర్మించనున్న షార్జా..!!
- దుబాయ్ లో ‘రెడ్ కార్పెట్’.. 3.4 సెకన్లలో క్లియరెన్స్..!!
- ఖుబా మసీదు..ఆటోబస్ షటిల్ సేవలు ప్రారంభం..!!
- ఆయిల్ ట్యాంకర్ హైజాకింగ్.. ఖండించిన బహ్రెయిన్..!!
- చంద్రబాబు ఇంటి పై పేర్ని నాని సంచలన ఆరోపణలు
- వెస్ట్ బెంగాల్: జూన్ 1 నుంచి ఉచిత బస్సు ప్రయాణం









