దుబాయ్ అగ్నిప్రమాదం: మృతుల్లో నలుగురు భారతీయులు
- April 17, 2023
దుబాయ్ : అల్ రస్ లోని ఓ నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగి 16 మంది మరణించిన విషయం తెలిసిందే. మృతులలో నలుగురు భారతీయులు, ఆరుగురు సూడాన్ పౌరులు, ముగ్గురు పాకిస్తానీలు, ఒక కామెరూన్ జాతీయుడు, ఒక జోర్డానియన్ మరియు ఒక ఈజిప్టు ప్రవాసుడు ఉన్నారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. మృతిచెందిన భారతీయుల్లో కేరళకు చెందిన భార్యాభర్తలు, మరో ఇద్దరు తమిళనాడు వ్యక్తులు ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించారు. స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాలను భారత్కు పంపేందుకు ప్రక్రియలను చేపట్టినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!
- ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!
- నాన్-సౌదీల నియామకాలపై ఖివా క్లారిటీ..!!
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం







