కువైట్లో రోజుకు 13 సైబర్ నేరాలు..!
- April 17, 2023
కువైట్: ప్రస్తుత సంవత్సరం 2023లో 90 రోజుల్లో 1,150 ఫిర్యాదులను అందుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. మార్చి చివరి వరకు దేశంలో సగటున ప్రతిరోజు 13 సైబర్ నేరాలు నమోదయ్యాయని డిపార్ట్మెంట్ తెలిపింది. అందిన అన్ని ఫిర్యాదులపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. చాలా నేరాలు నకిలీ ఖాతాల ద్వారా పంపిన లింకులు, ప్రచారం ద్వారానే జరుగుతున్నాయని చెప్పింది. మోసాలకు పాల్పడిన తర్వాత చాలా నకిలీ ఖాతాలను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!
- ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!
- నాన్-సౌదీల నియామకాలపై ఖివా క్లారిటీ..!!
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం







