కువైట్లో రోజుకు 13 సైబర్ నేరాలు..!
- April 17, 2023
కువైట్: ప్రస్తుత సంవత్సరం 2023లో 90 రోజుల్లో 1,150 ఫిర్యాదులను అందుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. మార్చి చివరి వరకు దేశంలో సగటున ప్రతిరోజు 13 సైబర్ నేరాలు నమోదయ్యాయని డిపార్ట్మెంట్ తెలిపింది. అందిన అన్ని ఫిర్యాదులపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. చాలా నేరాలు నకిలీ ఖాతాల ద్వారా పంపిన లింకులు, ప్రచారం ద్వారానే జరుగుతున్నాయని చెప్పింది. మోసాలకు పాల్పడిన తర్వాత చాలా నకిలీ ఖాతాలను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









