కువైట్లో రోజుకు 13 సైబర్ నేరాలు..!
- April 17, 2023
కువైట్: ప్రస్తుత సంవత్సరం 2023లో 90 రోజుల్లో 1,150 ఫిర్యాదులను అందుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. మార్చి చివరి వరకు దేశంలో సగటున ప్రతిరోజు 13 సైబర్ నేరాలు నమోదయ్యాయని డిపార్ట్మెంట్ తెలిపింది. అందిన అన్ని ఫిర్యాదులపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. చాలా నేరాలు నకిలీ ఖాతాల ద్వారా పంపిన లింకులు, ప్రచారం ద్వారానే జరుగుతున్నాయని చెప్పింది. మోసాలకు పాల్పడిన తర్వాత చాలా నకిలీ ఖాతాలను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!







