కువైట్లో రోజుకు 13 సైబర్ నేరాలు..!
- April 17, 2023
కువైట్: ప్రస్తుత సంవత్సరం 2023లో 90 రోజుల్లో 1,150 ఫిర్యాదులను అందుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. మార్చి చివరి వరకు దేశంలో సగటున ప్రతిరోజు 13 సైబర్ నేరాలు నమోదయ్యాయని డిపార్ట్మెంట్ తెలిపింది. అందిన అన్ని ఫిర్యాదులపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. చాలా నేరాలు నకిలీ ఖాతాల ద్వారా పంపిన లింకులు, ప్రచారం ద్వారానే జరుగుతున్నాయని చెప్పింది. మోసాలకు పాల్పడిన తర్వాత చాలా నకిలీ ఖాతాలను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







