ఈద్ అల్-ఫితర్: సెలవులను ప్రకటించిన అమిరి దివాన్
- April 17, 2023
దోహా: ఈద్ అల్-ఫితర్ సెలవులను అమిరి దివాన్ ప్రకటించింది. మంత్రిత్వ శాఖలు,ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ సంస్థలు,సంస్థలకు ఏప్రిల్ 19( బుధవారం) నుంచి ఏప్రిల్ 27 వరకు సెలవులను ప్రకటించారు. కార్యాలయాలు తిరిగి ఏప్రిల్ 30(ఆదివారం) పునర్ ప్రారంభమవుతాయని తెలిపారు. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB), ఖతార్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అథారిటీ (QFMA) పర్యవేక్షణలో పనిచేస్తున్న బ్యాంకు, ఆర్థిక సంస్థల సెలవు దినాలను నిర్ణయించి ప్రకటిస్తాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









