ఈద్ అల్-ఫితర్: సెలవులను ప్రకటించిన అమిరి దివాన్
- April 17, 2023
దోహా: ఈద్ అల్-ఫితర్ సెలవులను అమిరి దివాన్ ప్రకటించింది. మంత్రిత్వ శాఖలు,ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ సంస్థలు,సంస్థలకు ఏప్రిల్ 19( బుధవారం) నుంచి ఏప్రిల్ 27 వరకు సెలవులను ప్రకటించారు. కార్యాలయాలు తిరిగి ఏప్రిల్ 30(ఆదివారం) పునర్ ప్రారంభమవుతాయని తెలిపారు. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB), ఖతార్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అథారిటీ (QFMA) పర్యవేక్షణలో పనిచేస్తున్న బ్యాంకు, ఆర్థిక సంస్థల సెలవు దినాలను నిర్ణయించి ప్రకటిస్తాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







