ఈద్ అల్-ఫితర్: సెలవులను ప్రకటించిన అమిరి దివాన్
- April 17, 2023
దోహా: ఈద్ అల్-ఫితర్ సెలవులను అమిరి దివాన్ ప్రకటించింది. మంత్రిత్వ శాఖలు,ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ సంస్థలు,సంస్థలకు ఏప్రిల్ 19( బుధవారం) నుంచి ఏప్రిల్ 27 వరకు సెలవులను ప్రకటించారు. కార్యాలయాలు తిరిగి ఏప్రిల్ 30(ఆదివారం) పునర్ ప్రారంభమవుతాయని తెలిపారు. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB), ఖతార్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అథారిటీ (QFMA) పర్యవేక్షణలో పనిచేస్తున్న బ్యాంకు, ఆర్థిక సంస్థల సెలవు దినాలను నిర్ణయించి ప్రకటిస్తాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!







