హయా పోర్టల్ అప్డేట్.. ఐదుగురు అతిథులకు ఆతిథ్యం

- April 19, 2023 , by Maagulf
హయా పోర్టల్ అప్డేట్.. ఐదుగురు అతిథులకు ఆతిథ్యం

దోహా: విహారయాత్ర లేదా వ్యాపారం కోసం ఖతార్‌ను సందర్శించడం ఇకపై సులువైన ప్రక్రియగా మారింది. ఈ మేరకు హయ్యా పోర్టల్ కొన్ని నిబంధనలను అప్డేట్ చేసింది.   పోర్టల్‌లో హోస్ట్‌గా సైన్ అప్ చేయడానికి, ఆస్తి వివరాలను యాడ్ చేసేందుకు కుటుంబ సభ్యులను ఆహ్వానించాలనుకునే ప్రక్రియను హయ్యా పోర్టల్ వివరించింది. మెత్రాష్2 యాప్‌లో నమోదైన చెల్లుబాటు అయ్యే QID, చిరునామా రుజువు ఉన్న ఖతార్ నివాసితులు ఎవరైనా హయ్యాలో హోస్ట్‌గా సైన్ అప్ చేయవచ్చని పేర్కొంది. గరిష్ఠంగా ఒక ఆస్తిపై అయిదుగురు అతిథులను ఆహ్వానించవచ్చని వివరించింది. నివాసితులు అతిథుల గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం తప్పనిసరి అని హయ్యా పోర్టల్ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com