హయా పోర్టల్ అప్డేట్.. ఐదుగురు అతిథులకు ఆతిథ్యం
- April 19, 2023
దోహా: విహారయాత్ర లేదా వ్యాపారం కోసం ఖతార్ను సందర్శించడం ఇకపై సులువైన ప్రక్రియగా మారింది. ఈ మేరకు హయ్యా పోర్టల్ కొన్ని నిబంధనలను అప్డేట్ చేసింది. పోర్టల్లో హోస్ట్గా సైన్ అప్ చేయడానికి, ఆస్తి వివరాలను యాడ్ చేసేందుకు కుటుంబ సభ్యులను ఆహ్వానించాలనుకునే ప్రక్రియను హయ్యా పోర్టల్ వివరించింది. మెత్రాష్2 యాప్లో నమోదైన చెల్లుబాటు అయ్యే QID, చిరునామా రుజువు ఉన్న ఖతార్ నివాసితులు ఎవరైనా హయ్యాలో హోస్ట్గా సైన్ అప్ చేయవచ్చని పేర్కొంది. గరిష్ఠంగా ఒక ఆస్తిపై అయిదుగురు అతిథులను ఆహ్వానించవచ్చని వివరించింది. నివాసితులు అతిథుల గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం తప్పనిసరి అని హయ్యా పోర్టల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







