హయా పోర్టల్ అప్డేట్.. ఐదుగురు అతిథులకు ఆతిథ్యం
- April 19, 2023
దోహా: విహారయాత్ర లేదా వ్యాపారం కోసం ఖతార్ను సందర్శించడం ఇకపై సులువైన ప్రక్రియగా మారింది. ఈ మేరకు హయ్యా పోర్టల్ కొన్ని నిబంధనలను అప్డేట్ చేసింది. పోర్టల్లో హోస్ట్గా సైన్ అప్ చేయడానికి, ఆస్తి వివరాలను యాడ్ చేసేందుకు కుటుంబ సభ్యులను ఆహ్వానించాలనుకునే ప్రక్రియను హయ్యా పోర్టల్ వివరించింది. మెత్రాష్2 యాప్లో నమోదైన చెల్లుబాటు అయ్యే QID, చిరునామా రుజువు ఉన్న ఖతార్ నివాసితులు ఎవరైనా హయ్యాలో హోస్ట్గా సైన్ అప్ చేయవచ్చని పేర్కొంది. గరిష్ఠంగా ఒక ఆస్తిపై అయిదుగురు అతిథులను ఆహ్వానించవచ్చని వివరించింది. నివాసితులు అతిథుల గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం తప్పనిసరి అని హయ్యా పోర్టల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









