సౌదీలో ఈద్ అల్-ఫితర్ కు సిద్ధమైన 20,700 మస్జీదులు
- April 20, 2023
రియాద్: ఈద్ అల్-ఫితర్ ప్రార్థనల కోసం సౌదీ అరేబియా చుట్టూ 20,700 మస్జీదులు సిద్ధమైనట్లు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మస్జీదులు, ప్రార్థన ప్రాంతాలను పర్యవేక్షించడానికి 6,000 కంటే ఎక్కువ మంది పరిశీలకులను నియమించినట్లు తెలిపింది. మస్జీదుల కోసం అందించిన సేవల్లో లోపాలను గమనించినట్లయితే తమకు నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. అదే విధంగా ఈద్ ప్రార్థనకు హాజరైన వారు జుమా ప్రార్థన కాకపోతే ధుహర్ ప్రార్థన చేయడం తప్పనిసరి అని పర్మినెంట్ కమిటీ ఫర్ స్కాలర్లీ రీసెర్చ్ అండ్ ఇఫ్తా ఫత్వాను ఉటంకిస్తూ మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









