సౌదీలో ఈద్ అల్-ఫితర్ కు సిద్ధమైన 20,700 మస్జీదులు
- April 20, 2023
రియాద్: ఈద్ అల్-ఫితర్ ప్రార్థనల కోసం సౌదీ అరేబియా చుట్టూ 20,700 మస్జీదులు సిద్ధమైనట్లు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మస్జీదులు, ప్రార్థన ప్రాంతాలను పర్యవేక్షించడానికి 6,000 కంటే ఎక్కువ మంది పరిశీలకులను నియమించినట్లు తెలిపింది. మస్జీదుల కోసం అందించిన సేవల్లో లోపాలను గమనించినట్లయితే తమకు నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. అదే విధంగా ఈద్ ప్రార్థనకు హాజరైన వారు జుమా ప్రార్థన కాకపోతే ధుహర్ ప్రార్థన చేయడం తప్పనిసరి అని పర్మినెంట్ కమిటీ ఫర్ స్కాలర్లీ రీసెర్చ్ అండ్ ఇఫ్తా ఫత్వాను ఉటంకిస్తూ మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







