సౌదీలో ఈద్ అల్-ఫితర్ కు సిద్ధమైన 20,700 మస్జీదులు
- April 20, 2023
రియాద్: ఈద్ అల్-ఫితర్ ప్రార్థనల కోసం సౌదీ అరేబియా చుట్టూ 20,700 మస్జీదులు సిద్ధమైనట్లు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మస్జీదులు, ప్రార్థన ప్రాంతాలను పర్యవేక్షించడానికి 6,000 కంటే ఎక్కువ మంది పరిశీలకులను నియమించినట్లు తెలిపింది. మస్జీదుల కోసం అందించిన సేవల్లో లోపాలను గమనించినట్లయితే తమకు నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. అదే విధంగా ఈద్ ప్రార్థనకు హాజరైన వారు జుమా ప్రార్థన కాకపోతే ధుహర్ ప్రార్థన చేయడం తప్పనిసరి అని పర్మినెంట్ కమిటీ ఫర్ స్కాలర్లీ రీసెర్చ్ అండ్ ఇఫ్తా ఫత్వాను ఉటంకిస్తూ మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







