ఒమన్ లో ప్రవాస ఉద్యోగుల కోసం కొత్త కాంట్రాక్ట్ విధానం..!
- April 20, 2023
మస్కట్: ప్రవాస ఉద్యోగుల కోసం త్వరలో కాంట్రాక్టు విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కార్మిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోందని, దీని వల్ల కార్మికుల రిక్రూట్మెంట్ ఖర్చు తగ్గుతుందని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ మంగళవారం తెలిపారు. కార్మిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ షేక్ నస్ర్ అల్ హోసాని మాట్లాడుతూ.. ప్రైవేట్ కార్మికుల రిక్రూట్మెంట్ ఖర్చు తగ్గింపుకు హామీ ఇచ్చే కొత్త సంస్థపై మంత్రిత్వ శాఖ పనిచేస్తోందని, ఇది కాంట్రాక్ట్ సిస్టమ్పై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఎలక్ట్రానిక్ అప్లికేషన్తో సహా నిర్దిష్ట గ్రూపుల కోసం మొదటి దశ ప్రారంభమవుతుందని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







