సలాలా చేరుకున్న 9000 మంది పర్యాటకులు

- April 21, 2023 , by Maagulf
సలాలా చేరుకున్న 9000 మంది పర్యాటకులు

మస్కట్: మూడు క్రూయిజ్ షిప్‌లు 9095 మంది ప్రయాణికులతో గురువారం ఉదయం సలాలా ఓడరేవుకు చేరుకున్నాయి. సెవెన్ సీస్ మ్యానర్, ఐడా కాస్మా, ఎంఎస్‌సి మాగ్నిఫికా అనే నౌకలు ఓడరేవుకు చేరుకోగా.. అధికారులు స్వాగతం పలికారు. పర్యాటకులు తమ పర్యాటన సందర్భంగా ధోఫర్ గవర్నరేట్‌లోని ప్రసిద్ధ మార్కెట్‌లు, వారసత్వ ప్రదేశాలను సందర్శిస్తారని ఒమన్ పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com