ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- December 09, 2025
ఇండోనేషియా రాజధాని జకర్తాలో..అనూహ్య అగ్ని ప్రమాదంలో 22 మంది ప్రాణాలు వదిలారు. మంగళవారం మధ్యాహ్నం విరామ సమయంలో.. ఓ కంపెనీ ఉద్యోగులు భోజనానికిసిద్ధమవుతున్న క్షణాల్లో..ఓ బ్యాటరీ లింది. అగ్నికీలలు వ్యాపించాయి.
ఏడంతస్థుల భవనంలో జరిగిన ఘోర ప్రమాదంతో.. ఆ భవనంలోని జనం ప్రాణభీతితో అల్లాడి పోయారు. ఈ దుర్ఘటనలో 15 మంది మహిళలు.. 7గురు పురుషులు ఉన్నారు. 19 మంది గాయపడగా ఆసుపత్రికి తరలించారు.
ఈ భవనంలో చిక్కుకున్న జనాన్ని గుర్తించడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.మొదటి అంతస్తులో మధ్యాహ్నం సమయంలో చెలరేగిన మంటలు త్వరగా భవనం అంతటా వ్యాపించాయని సెంట్రల్ జకార్తా పోలీసు చీఫ్ సుసాత్యో పూర్నోమో కాండ్రో తెలిపారు. భవనంలో నివసించే టెర్రా డ్రోన్ ఇండోనేషియా కంపెనీలో ఉద్యోగులు భోజన విరామంలో ఉన్నప్పుడు మంటలు చెలరేగాయి,
తాజా వార్తలు
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!









