ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- December 09, 2025
ఇండోనేషియా రాజధాని జకర్తాలో..అనూహ్య అగ్ని ప్రమాదంలో 22 మంది ప్రాణాలు వదిలారు. మంగళవారం మధ్యాహ్నం విరామ సమయంలో.. ఓ కంపెనీ ఉద్యోగులు భోజనానికిసిద్ధమవుతున్న క్షణాల్లో..ఓ బ్యాటరీ లింది. అగ్నికీలలు వ్యాపించాయి.
ఏడంతస్థుల భవనంలో జరిగిన ఘోర ప్రమాదంతో.. ఆ భవనంలోని జనం ప్రాణభీతితో అల్లాడి పోయారు. ఈ దుర్ఘటనలో 15 మంది మహిళలు.. 7గురు పురుషులు ఉన్నారు. 19 మంది గాయపడగా ఆసుపత్రికి తరలించారు.
ఈ భవనంలో చిక్కుకున్న జనాన్ని గుర్తించడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.మొదటి అంతస్తులో మధ్యాహ్నం సమయంలో చెలరేగిన మంటలు త్వరగా భవనం అంతటా వ్యాపించాయని సెంట్రల్ జకార్తా పోలీసు చీఫ్ సుసాత్యో పూర్నోమో కాండ్రో తెలిపారు. భవనంలో నివసించే టెర్రా డ్రోన్ ఇండోనేషియా కంపెనీలో ఉద్యోగులు భోజన విరామంలో ఉన్నప్పుడు మంటలు చెలరేగాయి,
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









