ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- December 09, 2025
ఇండోనేషియా రాజధాని జకర్తాలో..అనూహ్య అగ్ని ప్రమాదంలో 22 మంది ప్రాణాలు వదిలారు. మంగళవారం మధ్యాహ్నం విరామ సమయంలో.. ఓ కంపెనీ ఉద్యోగులు భోజనానికిసిద్ధమవుతున్న క్షణాల్లో..ఓ బ్యాటరీ లింది. అగ్నికీలలు వ్యాపించాయి.
ఏడంతస్థుల భవనంలో జరిగిన ఘోర ప్రమాదంతో.. ఆ భవనంలోని జనం ప్రాణభీతితో అల్లాడి పోయారు. ఈ దుర్ఘటనలో 15 మంది మహిళలు.. 7గురు పురుషులు ఉన్నారు. 19 మంది గాయపడగా ఆసుపత్రికి తరలించారు.
ఈ భవనంలో చిక్కుకున్న జనాన్ని గుర్తించడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.మొదటి అంతస్తులో మధ్యాహ్నం సమయంలో చెలరేగిన మంటలు త్వరగా భవనం అంతటా వ్యాపించాయని సెంట్రల్ జకార్తా పోలీసు చీఫ్ సుసాత్యో పూర్నోమో కాండ్రో తెలిపారు. భవనంలో నివసించే టెర్రా డ్రోన్ ఇండోనేషియా కంపెనీలో ఉద్యోగులు భోజన విరామంలో ఉన్నప్పుడు మంటలు చెలరేగాయి,
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







