సుల్తాన్ హైతం బిన్ తారిక్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
- April 23, 2023
మస్కట్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈద్ అల్ ఫితర్ శుభ సందర్భంగా హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు, ఒమన్ సుల్తానేట్ ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలోని 200 మిలియన్ల మంది ముస్లింలు ఉత్సాహంగా జరుపుకునే ఈద్ అల్ ఫితర్ పండుగ దానితో పాటు భక్తి, కరుణ, సేవ సార్వత్రిక సందేశాన్ని తీసుకువస్తుందని సుల్తాన్ హైతామ్కు తన వ్యక్తిగత లేఖలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సంవత్సరం భారతదేశం అధ్యక్షతన జరిగిన G-20 లో ఒమన్ సుల్తానేట్ పాల్గొనడం ద్వారా ఇరు దేశాల మధ్య స్నేహ బంధాలను బలోపేతం చేసిందన్నారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







