సూడాన్ నుండి సౌదీ పౌరుల తరలింపు ప్రారంభం
- April 23, 2023
రియాద్: సౌదీ అరేబియా 5 నౌకల్లో సౌదీ పౌరులను.. ఇతర దేశాల పౌరులను సుడాన్ నుండి జెద్దాకు సముద్ర మార్గంలో తరలించడం ప్రారంభించింది. తరలింపు ప్రక్రియలో 158 మంది ఉండగా... జెడ్డా చేరుకున్న మొదటి బ్యాచ్లో 50 మంది ఉన్నారు. వారిని విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి ఇంజి. వలీద్ అల్-ఖెరీజీ స్వాగతం పలికారు. సుడాన్లోని రాయబారి అలీ బిన్ హసన్ జాఫర్ తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు.. సౌదీ పౌరులను, ఇతర దేశాల నుండి అనేక మంది పౌరులను సూడాన్ నుండి రాజ్యానికి తరలించే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది.
తాజా వార్తలు
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!
- హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ రూట్స్ లో మార్పులు..!!
- సౌదీ అరేబియాలో 22.1% పెరిగి నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం









