సూడాన్ నుండి సౌదీ పౌరుల తరలింపు ప్రారంభం
- April 23, 2023
రియాద్: సౌదీ అరేబియా 5 నౌకల్లో సౌదీ పౌరులను.. ఇతర దేశాల పౌరులను సుడాన్ నుండి జెద్దాకు సముద్ర మార్గంలో తరలించడం ప్రారంభించింది. తరలింపు ప్రక్రియలో 158 మంది ఉండగా... జెడ్డా చేరుకున్న మొదటి బ్యాచ్లో 50 మంది ఉన్నారు. వారిని విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి ఇంజి. వలీద్ అల్-ఖెరీజీ స్వాగతం పలికారు. సుడాన్లోని రాయబారి అలీ బిన్ హసన్ జాఫర్ తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు.. సౌదీ పౌరులను, ఇతర దేశాల నుండి అనేక మంది పౌరులను సూడాన్ నుండి రాజ్యానికి తరలించే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







