సూడాన్ నుండి సౌదీ పౌరుల తరలింపు ప్రారంభం
- April 23, 2023
రియాద్: సౌదీ అరేబియా 5 నౌకల్లో సౌదీ పౌరులను.. ఇతర దేశాల పౌరులను సుడాన్ నుండి జెద్దాకు సముద్ర మార్గంలో తరలించడం ప్రారంభించింది. తరలింపు ప్రక్రియలో 158 మంది ఉండగా... జెడ్డా చేరుకున్న మొదటి బ్యాచ్లో 50 మంది ఉన్నారు. వారిని విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి ఇంజి. వలీద్ అల్-ఖెరీజీ స్వాగతం పలికారు. సుడాన్లోని రాయబారి అలీ బిన్ హసన్ జాఫర్ తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు.. సౌదీ పౌరులను, ఇతర దేశాల నుండి అనేక మంది పౌరులను సూడాన్ నుండి రాజ్యానికి తరలించే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







