జుమేరా బే ఐలాండ్లో 125 మిలియన్ దిర్హామ్లు పలికిన ప్లాట్
- April 24, 2023
యూఏఈ: దుబాయ్లోని జుమేరా బే ద్వీపంలో ఒక ప్లాట్ రికార్డు స్థాయిలో 125 మిలియన్ దిర్హామ్లకు అమ్ముడుపోయిందని గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. 24,500 చ.అ. ఉన్న ఈ ప్లాట్ ఒక చ.అ.కు Dh5,100 ధర పలికింది. ఇది యూఏఈ చరిత్రలో ఇప్పటివరకు విక్రయించబడిన అత్యంత ఖరీదైన ల్యాండ్ ప్లాట్గా ఇది రికార్డు సృష్టించిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకుముందు Dh91 మిలియన్లకు అమ్ముడైన ప్లాట్ పేరిట ఉన్న రికార్డును తాజాగా బద్దలైందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







