జుమేరా బే ఐలాండ్లో 125 మిలియన్ దిర్హామ్లు పలికిన ప్లాట్
- April 24, 2023
యూఏఈ: దుబాయ్లోని జుమేరా బే ద్వీపంలో ఒక ప్లాట్ రికార్డు స్థాయిలో 125 మిలియన్ దిర్హామ్లకు అమ్ముడుపోయిందని గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. 24,500 చ.అ. ఉన్న ఈ ప్లాట్ ఒక చ.అ.కు Dh5,100 ధర పలికింది. ఇది యూఏఈ చరిత్రలో ఇప్పటివరకు విక్రయించబడిన అత్యంత ఖరీదైన ల్యాండ్ ప్లాట్గా ఇది రికార్డు సృష్టించిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకుముందు Dh91 మిలియన్లకు అమ్ముడైన ప్లాట్ పేరిట ఉన్న రికార్డును తాజాగా బద్దలైందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణను దేశానికే ఆదర్శంగా మార్చినం: కేసీఆర్
- అబూదాబిలో అద్దె పెంపులపై తాత్కాలిక నిషేధం
- ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త..
- కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలను నోటి పై చేసిన ప్రభుత్వం
- అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ ఆవిర్భావం: గవర్నర్ శుక్లా
- అమరవీరులకు సీఎం రేవంత్ నివాళి
- యూఏఈ లో 'గుడ్బై ఆల్ ఇన్సెక్ట్స్' ఉత్పత్తుల రీకాల్..!!
- రోడ్డు ప్రమాదం.. సాయానికి ఆపిన వ్యక్తి వాహనం చోరీ..!!
- కువైట్ విమానాశ్రయం T1 ప్రారంభం.. ఒక్కో విమానయాన సంస్థకు రోజుకు ఒక సర్వీసు..!!
- అవినీతి ఆరోపణలపై 160 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్:నజాహా









