దుబాయ్ భవనం అగ్నిప్రమాదం: అద్దెదారుల ప్రవేశంపై కొనసాగుతున్న సందిగ్ధత
- April 24, 2023
దుబాయ్: దేరా లోని అగ్నిప్రమాదానికి గురైన భవనం గ్రౌండ్ ఫ్లోర్లోని వాణిజ్య సంస్థలను ఈద్ అల్ ఫితర్ పండుగకు రెండు రోజుల ముందు నుంచి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాయి. కాగా, నివాస యూనిట్ల తెరవడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. ప్రస్తుతానికి నిర్వహణ కార్మికులు తప్ప ఎవరూ భవనంలోకి ప్రవేశించడానికి అధికారులు అనుమతించడం లేదు. ఏప్రిల్ 15న అల్ రాస్లోని ఒక భవనంలోని నాల్గవ అంతస్తులో మంటలు చెలరేగాయి. నివాస భవనంలో చెలరేగిన భారీ మంటల కారణంగా 16 మంది మరణించగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. భవన భద్రత, భద్రతా అవసరాలకు అనుగుణంగా లేకపోవడం అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి గల కారణాలపై వివరణాత్మక నివేదికను అందించడానికి అధికారులు సమగ్ర విచారణను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









