భారత్ కరోనా అప్డేట్...
- April 30, 2023
న్యూ ఢిల్లీ: భారత్ లో కోవిడ్ కేసుల వృద్దిరేటు తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24గంటల్లో 5,874 కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. యాక్టీవ్ కేసులు దేశవ్యాప్తంగా 50వేల మార్క్ కంటే దిగువగా ఉన్నట్లు చెప్పారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.31% వద్ద ఉంది. యాక్టివ్ కాసేలోడ్ 50,000 మార్క్ దిగువకు వెళ్లి ప్రస్తుతం 49,015 వద్ద ఉంది. భారతదేశంలో రోజువారీ కోవిడ్ -19 కేసులోడ్ తగ్గిందని, గత 24 గంటల్లో 5,874 కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. గత 24 గంటల్లో కేరళలో తొమ్మిది మరణాలతో సహా ఇరవై ఐదు మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,148 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,64,841కి చేరుకుంది. జాతీయ రికవరీ రేటు 98.71% మరియు కేసు మరణాల రేటు 1.18%.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









