చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
- May 07, 2023
న్యూ ఢిల్లీ: పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లి 46 బంతుల్లో 55 పరుగులు చేశాడు. వ్యక్తిగత స్కోరు 12 పరుగుల వద్ద ఐపీఎల్(IPL)లో ఏడువేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్గా అవతరించాడు. ఈ ఘనతను అతడు తన సొంత మైదానంలో అందుకోవడం విశేషం. విరాట్ 233 మ్యాచుల్లో ఈ ఘనతను సాధించాడు. ఐదు శతకాలు, 49 అర్ధశతకాలు కోహ్లి ఖాతాలో ఉన్నాయి.
ఇప్పటికే ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అతడి తరువాత శిఖర్ ధావన్(6536), డేవిడ్ వార్నర్(6189), రోహిత్ శర్మ(6063) లు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









