చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
- May 07, 2023
న్యూ ఢిల్లీ: పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లి 46 బంతుల్లో 55 పరుగులు చేశాడు. వ్యక్తిగత స్కోరు 12 పరుగుల వద్ద ఐపీఎల్(IPL)లో ఏడువేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్గా అవతరించాడు. ఈ ఘనతను అతడు తన సొంత మైదానంలో అందుకోవడం విశేషం. విరాట్ 233 మ్యాచుల్లో ఈ ఘనతను సాధించాడు. ఐదు శతకాలు, 49 అర్ధశతకాలు కోహ్లి ఖాతాలో ఉన్నాయి.
ఇప్పటికే ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అతడి తరువాత శిఖర్ ధావన్(6536), డేవిడ్ వార్నర్(6189), రోహిత్ శర్మ(6063) లు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







