ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఎమిరాటీలు మృతి
- May 07, 2023
యూఏఈ: రాంగ్ ఓవర్టేకింగ్ కారణంగా ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఫుజైరాలోని దిబ్బా-మసాఫీ వీధితో మసాఫీ ప్రాంతాన్ని కలిపే రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఎమిరాటీలు( 19 ఏళ్ల పురుషుడు, 28 ఏళ్ల మహిళ) మరణించారు. ఫుజైరా పోలీస్లోని ట్రాఫిక్, పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ సలేహ్ మహమ్మద్ అబ్దుల్లా అల్ ధన్హానీ ప్రకారం.. మసాఫీ రౌండ్అబౌట్ సమీపంలో ఒక కారును తప్పించే క్రమంలో ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చే మరో వాహనాన్ని ఢీకొట్టింది. అల్ ధన్హానీ పోలీసు ట్రాఫిక్ పెట్రోలింగ్, అంబులెన్స్ బృందాలు సంఘటన ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేయడానికి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







