ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఎమిరాటీలు మృతి
- May 07, 2023
యూఏఈ: రాంగ్ ఓవర్టేకింగ్ కారణంగా ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఫుజైరాలోని దిబ్బా-మసాఫీ వీధితో మసాఫీ ప్రాంతాన్ని కలిపే రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఎమిరాటీలు( 19 ఏళ్ల పురుషుడు, 28 ఏళ్ల మహిళ) మరణించారు. ఫుజైరా పోలీస్లోని ట్రాఫిక్, పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ సలేహ్ మహమ్మద్ అబ్దుల్లా అల్ ధన్హానీ ప్రకారం.. మసాఫీ రౌండ్అబౌట్ సమీపంలో ఒక కారును తప్పించే క్రమంలో ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చే మరో వాహనాన్ని ఢీకొట్టింది. అల్ ధన్హానీ పోలీసు ట్రాఫిక్ పెట్రోలింగ్, అంబులెన్స్ బృందాలు సంఘటన ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేయడానికి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







