అమెరికా, యూఏఈ, ఇండియా అధికారులతో చర్చించిన క్రౌన్ ప్రిన్స్
- May 09, 2023
జెడ్డా: క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆదివారం అమెరికా, యూఏఈ, ఇండియాకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. అతను జెడ్డాలో అబుధాబి డిప్యూటీ రూలర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్, భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో వృద్ధి, స్థిరత్వాన్ని పెంపొందించే విధంగా మూడు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు.
తాజా వార్తలు
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!







