కార్మికులకు వీసాల జారీని నిలిపివేసిన కువైట్
- May 10, 2023
కువైట్: ఫిలిపినో కార్మికులకు అన్ని ఎంట్రీ, వర్క్ వీసాల జారీని నిలిపివేయాలని కువైట్ సర్క్యులర్ జారీ చేసింది. నివేదికల ప్రకారం.. ఫిలిప్పీన్స్-కువైట్ మధ్య కార్మిక ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయడంలో ఫిలిప్పీన్స్ విఫలమైనందుకు ఫిలిప్పీన్స్ కార్మికులకు అన్ని వీసాల జారీని నిలిపివేస్తూ మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, రక్షణ మంత్రి షేక్ తలాల్ అల్-ఖలీద్ నిర్ణయం తీసుకున్నారు. రెండు దేశాల మధ్య కార్మిక ఒప్పందంలోని నిబంధనలు, షరతులను ఉల్లంఘించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









