కార్మికులకు వీసాల జారీని నిలిపివేసిన కువైట్
- May 10, 2023
కువైట్: ఫిలిపినో కార్మికులకు అన్ని ఎంట్రీ, వర్క్ వీసాల జారీని నిలిపివేయాలని కువైట్ సర్క్యులర్ జారీ చేసింది. నివేదికల ప్రకారం.. ఫిలిప్పీన్స్-కువైట్ మధ్య కార్మిక ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయడంలో ఫిలిప్పీన్స్ విఫలమైనందుకు ఫిలిప్పీన్స్ కార్మికులకు అన్ని వీసాల జారీని నిలిపివేస్తూ మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, రక్షణ మంత్రి షేక్ తలాల్ అల్-ఖలీద్ నిర్ణయం తీసుకున్నారు. రెండు దేశాల మధ్య కార్మిక ఒప్పందంలోని నిబంధనలు, షరతులను ఉల్లంఘించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







