అబుధాబిలో సముద్ర కార్యకలాపాలపై ఆంక్షలు ఎత్తివేత
- May 12, 2023
అబుధాబి: యూఏఈ రాజధాని అబుధాబిలో సముద్ర కార్యకలాపాలపై ఆంక్షలు ఎత్తివేశారు. హోటళ్లు, నివాసాలు, బీచ్ స్విమ్మింగ్, సముద్ర కార్యకలాపాలపై ఆంక్షలను ఎత్తివేయాలని సంస్కృతి మరియు పర్యాటక శాఖ (DCT) సూచించింది. మే 9న అబుధాబి తీరప్రాంతంలో కిల్లర్ వేల్స్ అని కూడా పిలువబడే రెండు ఓర్కాస్ కనిపించిన తర్వాత ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







