ఆలస్యంగా నడిచిన దుబాయ్ మెట్రో.. RTA ఏమందంటే?
- May 12, 2023
యూఏఈ: దుబాయ్ మెట్రో శుక్రవారం రెడ్లైన్ల తాత్కాలిక జాప్యాన్ని ఎదుర్కొంది. అయితే సమస్య పరిష్కరించబడిందని, సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయని రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ట్వీట్ చేసింది. రైలు ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కు వెళ్లడంతో కొన్ని నిమిషాల ఆలస్యం అయుతున్నట్లు గుర్తించింది. అయితే, సాంకేతిక లోపం కారణంగా సేవలకు అంతరాయం ఏర్పడిందని ఆర్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9.30 గంటలకు సేవల్లో అంతరాయం ఏర్పడిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఉదయం 10.28 గంటలకు సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ









