ఆలస్యంగా నడిచిన దుబాయ్ మెట్రో.. RTA ఏమందంటే?
- May 12, 2023
యూఏఈ: దుబాయ్ మెట్రో శుక్రవారం రెడ్లైన్ల తాత్కాలిక జాప్యాన్ని ఎదుర్కొంది. అయితే సమస్య పరిష్కరించబడిందని, సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయని రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ట్వీట్ చేసింది. రైలు ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కు వెళ్లడంతో కొన్ని నిమిషాల ఆలస్యం అయుతున్నట్లు గుర్తించింది. అయితే, సాంకేతిక లోపం కారణంగా సేవలకు అంతరాయం ఏర్పడిందని ఆర్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9.30 గంటలకు సేవల్లో అంతరాయం ఏర్పడిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఉదయం 10.28 గంటలకు సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







