ఆలస్యంగా నడిచిన దుబాయ్ మెట్రో.. RTA ఏమందంటే?
- May 12, 2023
యూఏఈ: దుబాయ్ మెట్రో శుక్రవారం రెడ్లైన్ల తాత్కాలిక జాప్యాన్ని ఎదుర్కొంది. అయితే సమస్య పరిష్కరించబడిందని, సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయని రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ట్వీట్ చేసింది. రైలు ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కు వెళ్లడంతో కొన్ని నిమిషాల ఆలస్యం అయుతున్నట్లు గుర్తించింది. అయితే, సాంకేతిక లోపం కారణంగా సేవలకు అంతరాయం ఏర్పడిందని ఆర్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9.30 గంటలకు సేవల్లో అంతరాయం ఏర్పడిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఉదయం 10.28 గంటలకు సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







