ఆలస్యంగా నడిచిన దుబాయ్ మెట్రో.. RTA ఏమందంటే?
- May 12, 2023
యూఏఈ: దుబాయ్ మెట్రో శుక్రవారం రెడ్లైన్ల తాత్కాలిక జాప్యాన్ని ఎదుర్కొంది. అయితే సమస్య పరిష్కరించబడిందని, సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయని రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ట్వీట్ చేసింది. రైలు ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కు వెళ్లడంతో కొన్ని నిమిషాల ఆలస్యం అయుతున్నట్లు గుర్తించింది. అయితే, సాంకేతిక లోపం కారణంగా సేవలకు అంతరాయం ఏర్పడిందని ఆర్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9.30 గంటలకు సేవల్లో అంతరాయం ఏర్పడిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఉదయం 10.28 గంటలకు సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?