చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
- May 12, 2023
మస్కట్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించింది. అల్ బటినా సౌత్ గవర్నరేట్ లో ఇద్దరు వ్యక్తులను బెదిరించి దొంగతనానికి పాల్పడిన ఆరోపణలపై ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారు బాధితులను అడ్డుకొని వారి మొబైల్ ఫోన్లు, వారి వద్ద ఉన్న డబ్బును ఇవ్వాలని బెదిరించారని పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలను పూర్తిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







