చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
- May 12, 2023
మస్కట్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించింది. అల్ బటినా సౌత్ గవర్నరేట్ లో ఇద్దరు వ్యక్తులను బెదిరించి దొంగతనానికి పాల్పడిన ఆరోపణలపై ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారు బాధితులను అడ్డుకొని వారి మొబైల్ ఫోన్లు, వారి వద్ద ఉన్న డబ్బును ఇవ్వాలని బెదిరించారని పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలను పూర్తిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









