చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
- May 12, 2023
మస్కట్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించింది. అల్ బటినా సౌత్ గవర్నరేట్ లో ఇద్దరు వ్యక్తులను బెదిరించి దొంగతనానికి పాల్పడిన ఆరోపణలపై ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారు బాధితులను అడ్డుకొని వారి మొబైల్ ఫోన్లు, వారి వద్ద ఉన్న డబ్బును ఇవ్వాలని బెదిరించారని పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలను పూర్తిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







