ఆధునికరించనున్న బహరేన్ పత్రికా చట్టం
- May 10, 2016
మనామా : మీడియా స్వేచ్ఛలు ఏకీకృతం చేస్తూ ఒక ముసాయిదా ఆధునిక పత్రికా చట్టం సిద్ధం కాబడుతుందని పత్రికా దినోత్సవం రోజున బహ్రెయిన్ ప్రధాని శ్రీ శ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా పేర్కొన్నారని ఆ నిర్దేశకాలను పత్రికలూ మరియు మాధ్యమాలు అనుసరించాలని సమాచార వ్యవహారాల మంత్రి ఆలీ బిన్ మొహమ్మద్ అల్ రుమైహి ధ్రువీకరించారు.ఏకీకరణ, సమాచార వ్యవహారాల మంత్రి తెలిపిన వివరాల ప్రకారం , బాధ్యత, నైపుణ్యానికి మరియు పారదర్శకత వృత్తికి సంబందితిత విధానాలు ఉంటాయని తెలిపారు. అల్ రుమైహి కొత్త చట్టం పరిగణనలో సమాచారం మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ , మీడియా మరియు కమ్యూనికేషన్ రంగంలో తాజా పరిణామాలకు పెద్ద పీట వేస్తుందని వివరిస్తూ , ఇప్పటికే సమాచారం ఆధునిక మరియు సమగ్ర పోకడలను సంపాదిన్చుకోందని వివరించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







