ఓటీటీలో ‘విరూపాక్ష’.! ఇది నెక్స్ట్ లెవల్ క్రేజ్ బాస్.!
- May 18, 2023సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘విరూపాక్ష’ సినిమా ఏ స్థాయిలో సూపర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సూపర్ సక్సెస్తో పాటూ, బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మార్క్ కొల్లగొట్టినట్లు అధికారికంగా ట్రేడ్ వర్గాలు ప్రకటించాయ్. కాగా, ఈ సినిమాని ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధమైంది.
ఈ ఆదివారం నుంచి ప్రముఖ ఓటీటీ ఛానెల్లో ‘విరూపాక్ష’ స్ర్టీమింగ్కి సిద్ధంగా వుంది. ఇప్పటికే ఈ తరం, ఆ తరం అనే తేడా లేకుండా ఈ సినిమాని ధియేటర్లలో పిచ్చ పిచ్చగా చూసేశారు ఆడియన్స్.
మళ్లీ ఓటీటీలో చూసేందుకు అదే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. యాక్సిడెంట్ తర్వాత తేజుకి ‘విరూపాక్ష’ బెస్ట్ కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు.
కొత్త దర్శకుడు కార్తీక్ దండు ఈ సినిమాని తెరకెక్కించాడు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు