ఓటీటీలో ‘విరూపాక్ష’.! ఇది నెక్స్ట్ లెవల్ క్రేజ్ బాస్.!
- May 18, 2023
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘విరూపాక్ష’ సినిమా ఏ స్థాయిలో సూపర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సూపర్ సక్సెస్తో పాటూ, బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మార్క్ కొల్లగొట్టినట్లు అధికారికంగా ట్రేడ్ వర్గాలు ప్రకటించాయ్. కాగా, ఈ సినిమాని ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధమైంది.
ఈ ఆదివారం నుంచి ప్రముఖ ఓటీటీ ఛానెల్లో ‘విరూపాక్ష’ స్ర్టీమింగ్కి సిద్ధంగా వుంది. ఇప్పటికే ఈ తరం, ఆ తరం అనే తేడా లేకుండా ఈ సినిమాని ధియేటర్లలో పిచ్చ పిచ్చగా చూసేశారు ఆడియన్స్.
మళ్లీ ఓటీటీలో చూసేందుకు అదే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. యాక్సిడెంట్ తర్వాత తేజుకి ‘విరూపాక్ష’ బెస్ట్ కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు.
కొత్త దర్శకుడు కార్తీక్ దండు ఈ సినిమాని తెరకెక్కించాడు.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







