కశ్మీర్లో రామ్ చరణ్.! ఇండియన్ ఫిలిం ఇండస్ర్టీకి ప్రతినిధిగా.!
- May 23, 2023‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు అంతర్జాతీయ వేదికలపై ఇండియాన్ సినిమా గొప్పతనాన్ని చాటి చెబుతూ అనేక ఇంటర్నేషనల్ సదస్సులకు హాజరవుతూ వస్తున్నారు.
తాజాగా కశ్మీర్లో జరుగుతున్న జీ 20 ఫిలిం సదస్సుకు ఇండియా నుంచి ప్రతినిధిగా రామ్ చరణ్ హాజరయ్యారు. ఇండియాలో అనేక అందమైన లొకేషన్లున్నాయనీ, ప్రకృతి రమణీయతకు ఇండియా పెట్టింది పేరు అని ఆయన ఆ వేదికపై వ్యాఖ్యానించారు.
హాలీవుడ్ ఫిలింస్లో తాను నటించాల్సి వస్తే ఇండియాలోనే షూటింగ్ చేయాలని చెబుతానని చెప్పారు. ఇండియన్ లొకేషన్ల గొప్పతనాన్ని హాలీవుడ్ దర్శకులకు తెలియచెబుతానని చెప్పారు.
17 దేశాల నుంచి ఫిలిం టూరిజం అభివృద్ది, సాంస్కృతిక పరిరక్షణ తదితర అంశాలు ఈ సదస్సులో చర్చకు రానున్నాయ్.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం