ప్రముఖ నటుడు చంద్రమోహన్ కు ఎన్.టీ.ఆర్ అవార్డు
- May 24, 2023
హైదరాబాద్: వంశీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్వహణలో విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి ముగింపు వేడుకల్లో భాగంగా ప్రముఖ నటుడు చంద్రమోహన్ కు ఎన్.టీ.ఆర్ అవార్డు, ఫిల్మ్ నగర్ లోని ఆయన స్వగృహంలో లక్ష్మీనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొని బహుకరించారు.విశ్రాంత జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... నేడు సినిమా క్రికెట్, క్రైమ్ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయని కుటుంబ వ్యవస్థ ను బలీయం చేసే చిత్రాలకు ఆదరణ లేదని లక్ష్మీ నారాయణ ఆన్నారు.కుటుంబ కధా చిత్రాలలో చంద్ర మోహన్ నటన విలక్షణ మన్నారు. ఎన్.టి.ఆర్ వంటి మహోన్నత నటుడు తెలుగు వారు కావటం జాతి అంతా గర్వించాలని అన్నారు. దర్శకుడు రేలంగి నరసింహా రావు మాట్లాడుతూ...చంద్ర మోహన్ తో తాను 25 సినిమాలకు దర్శకత్వం వహించనని మంచి ఈజ్ ఉన్న నటుడని అభినందించారు. వంశీ రామరాజు నిర్వహించిన కార్యక్రమంలో జలందర చంద్ర మోహన్ దైవజ్ఞ శర్మ,దేశాయి, శ్రీదేవి, శైలజ, డాక్టర్ సుధ, రాశీ మూవీస్ నర సింహారావు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







