శరీరంలో తగినంత నీరు లేకపోవడం కూడా కొలెస్ట్రాల్కి దారి తీస్తుందా.?
- May 30, 2023
ఆరోగ్యంగా వుండాలంటే, తగినంత నీరు తాగుతూ వుండాలి. సర్వ రోగాలకీ ఇదే మొదటి ఔషధం అని చెబుతుంటారు. రోజుకు సగటున ఎనిమిది లీటర్ల వరకూ నీటిని తాగాలని చెబుతుంటారు.
శరీరానికి సరిపడా నీటి శాతం లేకుంటే, అది కూడా ఓవర్ వెయిట్కీ, బ్యాడ్ కొలెస్ర్టాల్ ఫామ్ అవ్వడానికి దారి తీస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
శరీరంలో సరిపడా నీరు లేకపోతే, ఎక్కువ మోతాదులో కొలెస్ర్టాల్నీ, ట్రైగ్లిసరైడ్లనూ రక్తంలోకి విడుదల చేస్తుంది కాలేయం. తద్వారా రక్తంలో కొలెస్ర్టాల్ నిల్వలు పేరుకుపోతాయ్.
అదే ఊబకాయానికి దారి తీస్తుంది. రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కారణంగా రక్త నాళాల్లో బ్లాక్స్ ఏర్పడే ప్రమాదముంది. అదే గుండె పోటుకు దారి తీస్తుంది.
అందుకే సరిపడినంత మోతాదులో నీటిని తాగడం మంచిది. ఎండా కాలంలో ఇంకాస్త జాగ్రత్తగా వుండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నీరు శరీరానికి కావల్సిన శక్తినివ్వడంతో పాటూ, బ్యాడ్ కొలెస్ర్టాల్ మోతాదులు పెరగనీవ్వకుండా ఆపడంలో తోడ్పడుతుంది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







