శరీరంలో తగినంత నీరు లేకపోవడం కూడా కొలెస్ట్రాల్కి దారి తీస్తుందా.?
- May 30, 2023ఆరోగ్యంగా వుండాలంటే, తగినంత నీరు తాగుతూ వుండాలి. సర్వ రోగాలకీ ఇదే మొదటి ఔషధం అని చెబుతుంటారు. రోజుకు సగటున ఎనిమిది లీటర్ల వరకూ నీటిని తాగాలని చెబుతుంటారు.
శరీరానికి సరిపడా నీటి శాతం లేకుంటే, అది కూడా ఓవర్ వెయిట్కీ, బ్యాడ్ కొలెస్ర్టాల్ ఫామ్ అవ్వడానికి దారి తీస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
శరీరంలో సరిపడా నీరు లేకపోతే, ఎక్కువ మోతాదులో కొలెస్ర్టాల్నీ, ట్రైగ్లిసరైడ్లనూ రక్తంలోకి విడుదల చేస్తుంది కాలేయం. తద్వారా రక్తంలో కొలెస్ర్టాల్ నిల్వలు పేరుకుపోతాయ్.
అదే ఊబకాయానికి దారి తీస్తుంది. రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కారణంగా రక్త నాళాల్లో బ్లాక్స్ ఏర్పడే ప్రమాదముంది. అదే గుండె పోటుకు దారి తీస్తుంది.
అందుకే సరిపడినంత మోతాదులో నీటిని తాగడం మంచిది. ఎండా కాలంలో ఇంకాస్త జాగ్రత్తగా వుండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నీరు శరీరానికి కావల్సిన శక్తినివ్వడంతో పాటూ, బ్యాడ్ కొలెస్ర్టాల్ మోతాదులు పెరగనీవ్వకుండా ఆపడంలో తోడ్పడుతుంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్