Dh2 మిలియన్ బహుమతిని గెలుచుకున్న భారత ప్రవాసుడు
- May 30, 2023
యూఏఈ: సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారత ప్రవాసుడు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ Idealz డ్రాలో Dh2 మిలియన్ నగదు బహుమతిని గెలుచుకున్నారు. విజేత రిను రాజ్ భారతదేశంలోని కేరళకు చెందినవారు. సౌదీ అరేబియాలోని అల్ జుబైల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. అతను తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న అతని భార్య, చదువుకుంటున్న కుమారుడు ఉన్నారు. 50 దిర్హాలు పెట్టి డ్రాలో పాల్గొనగా.. అది అతన్ని రాత్రికి రాత్రే మల్టీ-మిలియనీర్గా చేసింది.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









