Dh2 మిలియన్ బహుమతిని గెలుచుకున్న భారత ప్రవాసుడు
- May 30, 2023
యూఏఈ: సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారత ప్రవాసుడు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ Idealz డ్రాలో Dh2 మిలియన్ నగదు బహుమతిని గెలుచుకున్నారు. విజేత రిను రాజ్ భారతదేశంలోని కేరళకు చెందినవారు. సౌదీ అరేబియాలోని అల్ జుబైల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. అతను తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న అతని భార్య, చదువుకుంటున్న కుమారుడు ఉన్నారు. 50 దిర్హాలు పెట్టి డ్రాలో పాల్గొనగా.. అది అతన్ని రాత్రికి రాత్రే మల్టీ-మిలియనీర్గా చేసింది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







