Dh2 మిలియన్ బహుమతిని గెలుచుకున్న భారత ప్రవాసుడు
- May 30, 2023
యూఏఈ: సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారత ప్రవాసుడు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ Idealz డ్రాలో Dh2 మిలియన్ నగదు బహుమతిని గెలుచుకున్నారు. విజేత రిను రాజ్ భారతదేశంలోని కేరళకు చెందినవారు. సౌదీ అరేబియాలోని అల్ జుబైల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. అతను తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న అతని భార్య, చదువుకుంటున్న కుమారుడు ఉన్నారు. 50 దిర్హాలు పెట్టి డ్రాలో పాల్గొనగా.. అది అతన్ని రాత్రికి రాత్రే మల్టీ-మిలియనీర్గా చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







