మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్లో దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్
- June 01, 2023
దుబాయ్: ఎమిరేట్లోని అల్ బార్షా ప్రాంతంలో మాల్ ఆఫ్ ఎమిరేట్స్లో దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ ఆకస్మాత్తుగా కనిపించి ఆశ్యర్య పరిచారు. భద్రతా సిబ్బంది లేకుండా షేక్ మొహమ్మద్ మాల్ ను సందర్శించారు. ఈ మేరకు పౌరులు, నివాసితులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నివాసితుల మధ్య షేక్ మహ్మద్ కనిపించడం ఇదే మొదటిసారి కాదు. ఈ వారం ప్రారంభంలో అతను ఒక ప్రముఖ రెస్టారెంట్లోకి వెళ్తూ, డైనర్లను ఆశ్చర్యపరిచాడు. గతంలో స్థానిక హైపర్ మార్కెట్ను సందర్శించారు. ప్రసిద్ధ రైప్ మార్కెట్ను తనిఖీ చేశారు.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









