మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్లో దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్
- June 01, 2023
దుబాయ్: ఎమిరేట్లోని అల్ బార్షా ప్రాంతంలో మాల్ ఆఫ్ ఎమిరేట్స్లో దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ ఆకస్మాత్తుగా కనిపించి ఆశ్యర్య పరిచారు. భద్రతా సిబ్బంది లేకుండా షేక్ మొహమ్మద్ మాల్ ను సందర్శించారు. ఈ మేరకు పౌరులు, నివాసితులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నివాసితుల మధ్య షేక్ మహ్మద్ కనిపించడం ఇదే మొదటిసారి కాదు. ఈ వారం ప్రారంభంలో అతను ఒక ప్రముఖ రెస్టారెంట్లోకి వెళ్తూ, డైనర్లను ఆశ్చర్యపరిచాడు. గతంలో స్థానిక హైపర్ మార్కెట్ను సందర్శించారు. ప్రసిద్ధ రైప్ మార్కెట్ను తనిఖీ చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







